Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:49 PM

నల్లమలలో కార్చిచ్చు.. అదుపులోకి రాని మంటలు

నల్లమలలో కార్చిచ్చు.. అదుపులోకి రాని మంటలు

నల్లమలలో కార్చిచ్చు.. అదుపులోకి రాని మంటలు
February 20, 2026 02:32 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నల్లమలలో కార్చిచ్చు రాజుకుంది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తాటిగుండాల, బ్రహ్మగిరి సెక్షన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో 30 హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. రెండు రోజుల క్రితం ప్రారంభమైన మంటలను అటవీశాఖ సిబ్బంది అతికష్టం మీద ఆర్పారు. తిరిగి నిన్న ఉదయం మళ్లీ వ్యాపించాయి. ఇవ్వాల్టి వరకు మంటలు అదుపులోకి రాలేదు. బ్రహ్మగిరి రేంజ్లోని వజ్రాల మడుగు అవిసి పెంట సమీపంలో మంటలు రెండు రోజులుగా ఎగిసి పడుతున్నాయి. వందల హెక్టార్ల అటవీ, వన్యప్రాణుల ఆవాసాలు బూడిదయ్యాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News