Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:39 PM

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సీడ్ బాల్ తయారీ

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సీడ్ బాల్ తయారీ

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సీడ్ బాల్ తయారీ
07-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం

తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ (NGC) సూచనల మేరకు నాగార్జున ప్రభుత్వ కళాశాలలోని ఎకో క్లబ్, బోటనీ విభాగం సంయుక్తంగా సీడ్ బాల్ తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎకో క్లబ్ కన్వీనర్ వి. శిరీష, బోటనీ విభాగాధిపతి కే. శివరాణి విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ విధానాన్ని వివరించారు.

ఈ కార్యక్రమంలో డా. పి. సిద్ధేశ్ గౌడ్, డా. డి. కృష్ణ, ఇతర బోధన సిబ్బంది, విద్యార్థిని–విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని ఎకో క్లబ్ సభ్యులు తెలిపారు.

Sthanikam

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సీడ్ బాల్ తయారీ

Article Image

విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం

తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ (NGC) సూచనల మేరకు నాగార్జున ప్రభుత్వ కళాశాలలోని ఎకో క్లబ్, బోటనీ విభాగం సంయుక్తంగా సీడ్ బాల్ తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎకో క్లబ్ కన్వీనర్ వి. శిరీష, బోటనీ విభాగాధిపతి కే. శివరాణి విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ విధానాన్ని వివరించారు.

ఈ కార్యక్రమంలో డా. పి. సిద్ధేశ్ గౌడ్, డా. డి. కృష్ణ, ఇతర బోధన సిబ్బంది, విద్యార్థిని–విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని ఎకో క్లబ్ సభ్యులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News