Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లింగస్వామికి చిరుమర్తి నివాళి. 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 06:01 PM

ముఖ్యమంత్రిని సన్మానించిన గంగుల వెంకటరాజిరెడ్డి

ముఖ్యమంత్రిని సన్మానించిన గంగుల వెంకటరాజిరెడ్డి

ముఖ్యమంత్రిని సన్మానించిన గంగుల వెంకటరాజిరెడ్డి
April 25, 2026 05:53 PM 194 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని పల్లివాడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గంగుల వెంకటరాజిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో రామన్నపేట మండలవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News