Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:10 PM

మంత్రి వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కరాటే బాలు

మంత్రి వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కరాటే బాలు

మంత్రి వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కరాటే బాలు
April 01, 2026 09:05 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ని రాజ్ భవన్ లోని తన నివాసంలో బుధవారం రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన ఎస్సి సెల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కరాటే బాలు నీరటి బాల నర్సయ్య ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలిశారు. రాజపేట కాంగ్రెస్ నాయకులు కరాటే బాలు, మీర్పేట్ ఫోర్త్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇంజ మల్లేష్, పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు పి. భాను ప్రకాష్, ఉపాధ్యక్షులు యం. నందు ప్రమోద్ ఇతర కాంగ్రెస్ నాయకులు కలిసిన వారిలో ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News