Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గంజాయితో ఐదుగురు అరెస్ట్ భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 11:07 PM

మంత్రి వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కరాటే బాలు

మంత్రి వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కరాటే బాలు

మంత్రి వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కరాటే బాలు
April 01, 2026 09:05 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ని రాజ్ భవన్ లోని తన నివాసంలో బుధవారం రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన ఎస్సి సెల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కరాటే బాలు నీరటి బాల నర్సయ్య ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలిశారు. రాజపేట కాంగ్రెస్ నాయకులు కరాటే బాలు, మీర్పేట్ ఫోర్త్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇంజ మల్లేష్, పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు పి. భాను ప్రకాష్, ఉపాధ్యక్షులు యం. నందు ప్రమోద్ ఇతర కాంగ్రెస్ నాయకులు కలిసిన వారిలో ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News