Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పీఎం విశ్వకర్మ యోజనతో చేతివృత్తిదారులకు అండగా కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 22, 2026 06:34 PM

మంజుల కుటుంబానికి సర్పంచ్ సాయికుమార్ గౌడ్ రూ.5 వేల ఆర్థిక సాయం.

మంజుల కుటుంబానికి సర్పంచ్ సాయికుమార్ గౌడ్ రూ.5 వేల ఆర్థిక సాయం.

మంజుల కుటుంబానికి సర్పంచ్ సాయికుమార్ గౌడ్ రూ.5 వేల ఆర్థిక సాయం.
July 22, 2026 03:41 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన మేడి మంజుల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త మేడి శ్రీరాములు (డ్రైవర్)తో పాటు కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మంజుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సర్పంచ్, వెంటనే స్పందించి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా తమ వంతు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, 6వ వార్డు సభ్యురాలు కడారి పావని పాపయ్య, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News