PRINT TIME: February 24, 2026 12:59 AM
ముక్కోటి వైకుంట ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
ముక్కోటి వైకుంట ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
December 30, 2025 08:00 PM
56 Views
స్థానికం ప్రతినిధి :
Near ramalayam
Ns kumar goud
ముక్కోటి వైకుంట ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర జూబ్లీహిల్స్ శాసనసభ్యులు వల్లాల నవీన్ యాదవ్ స్వర్ణగిరి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొని ముక్కోటి వైకుంట ఏకాదశి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక స్వర్ణగిరి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని వల్లాల నవీన్ యాదవ్ దర్శించుకున్నారు,ఆలయ వ్యవస్థాపకులు నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు జల నారాయణస్వామిని కోనేటిలో దర్శించుకున్నారు,ఆ తర్వాత ఉత్తర ద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం జరిగింది.ఆలయ వ్యవస్థాపకులు స్వామివారి చిత్రపటంతో పాటు లడ్డు ప్రసాదం అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి