Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 01:50 AM

మార్పులు షురూ! 10th, ఇంటర్ పిల్లలకు కొత్త బోర్డు రాబోతుంది.. మొత్తం CBSE లెక్క అవుతుందట!

మార్పులు షురూ! 10th, ఇంటర్ పిల్లలకు కొత్త బోర్డు రాబోతుంది.. మొత్తం CBSE లెక్క అవుతుందట!

మార్పులు షురూ! 10th, ఇంటర్ పిల్లలకు కొత్త బోర్డు రాబోతుంది.. మొత్తం CBSE లెక్క అవుతుందట!
December 13, 2025 04:21 AM 422 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మన రాష్ట్రంలో చదివే 10వ తరగతి (SSC), ఇంటర్మీడియట్ పిల్లలకు కొత్త రూల్స్ రాబోతున్నయ్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం దీని గురించి గట్టిగా ప్లాన్‌లు (ప్రణాళికలు) వేస్తున్నది.

అసలు విషయం ఏందంటే:

ఇప్పుడు 10

th కి ఒక బోర్డు, ఇంటర్ కి ఇంకో బోర్డు ఉన్నది కదా. అట్లా కాకుండా, ఈ రెండిటికీ కలిపి ఒకే పెద్ద బోర్డు పెట్టడానికి చూస్తున్నరు.

ఈ కొత్త బోర్డు ఏర్పాటు చేస్తే, చదువుకునే విధానం, పరీక్షలు పెట్టే విధానం అన్నీ సీబీఎస్‌ఈ (CBSE) స్కూళ్ల లెక్క మారుతాయని అనుకుంటున్నరు.

ఈ మార్పులతో మన రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు (Education Standards) పెరుగుతాయని, దేశంలోనే మన విద్యకు మంచి గుర్తింపు వస్తుందని ప్రభుత్వం ఆశిస్తున్నది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News