Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:21 AM

మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘స్థానికం’ దినపత్రిక ఆవిష్కరణ.

మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘స్థానికం’ దినపత్రిక ఆవిష్కరణ.

మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘స్థానికం’ దినపత్రిక ఆవిష్కరణ.
April 20, 2026 05:37 PM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన జన్మదిన సందర్భంగా సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ‘స్థానికం’ దినపత్రికను ఆవిష్కరించారు. పత్రిక యాజమాన్య బృందం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సమస్యలు, ప్రజల స్వరాన్ని ప్రతిబింబించే వేదికగా పత్రిక ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పత్రిక బృందానికి అభినందనలు తెలియజేసి, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో రామన్నపేట మండలంలోని సర్పంచులు కునూరి సాయికుమార్ గౌడ్, కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, గర్దాస్ విక్రం, మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు,రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News