Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:23 PM

మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘స్థానికం’ దినపత్రిక ఆవిష్కరణ.

మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘స్థానికం’ దినపత్రిక ఆవిష్కరణ.

మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘స్థానికం’ దినపత్రిక ఆవిష్కరణ.
20-04-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన జన్మదిన సందర్భంగా సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ‘స్థానికం’ దినపత్రికను ఆవిష్కరించారు. పత్రిక యాజమాన్య బృందం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సమస్యలు, ప్రజల స్వరాన్ని ప్రతిబింబించే వేదికగా పత్రిక ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పత్రిక బృందానికి అభినందనలు తెలియజేసి, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో రామన్నపేట మండలంలోని సర్పంచులు కునూరి సాయికుమార్ గౌడ్, కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, గర్దాస్ విక్రం, మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు,రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘స్థానికం’ దినపత్రిక ఆవిష్కరణ.

Article Image

నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన జన్మదిన సందర్భంగా సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ‘స్థానికం’ దినపత్రికను ఆవిష్కరించారు. పత్రిక యాజమాన్య బృందం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సమస్యలు, ప్రజల స్వరాన్ని ప్రతిబింబించే వేదికగా పత్రిక ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పత్రిక బృందానికి అభినందనలు తెలియజేసి, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో రామన్నపేట మండలంలోని సర్పంచులు కునూరి సాయికుమార్ గౌడ్, కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, గర్దాస్ విక్రం, మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు,రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News