Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 03:55 AM

మహిళా పోలీసులకు డీఎస్పీ శివరాం రెడ్డి సన్మానం

మహిళా పోలీసులకు డీఎస్పీ శివరాం రెడ్డి సన్మానం

మహిళా పోలీసులకు డీఎస్పీ శివరాం రెడ్డి సన్మానం
March 08, 2026 06:52 PM 222 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్‌పల్లి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందిని డీఎస్పీ శివరాం రెడ్డి ఆదివారం ఘనంగాసన్మానించారు. ఆయన ఆధ్వర్యంలో నార్కెట్‌పల్లి, చిట్యాల పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి శాలువాలు కప్పి అభినందనలుతెలియజేశారు. కార్యక్రమంలో కేక్ కట్ చేయించి మహిళా పోలీసుల సేవలను ప్రశంసించారు.ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ మహిళా పోలీస్ సిబ్బంది విధుల పట్ల చూపుతున్న కర్తవ్యనిష్ఠ అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల పాత్ర కీలకమని అన్నారు. ప్రజలకు అందిస్తున్న సేవలతో పోలీస్ శాఖకు గౌరవం తీసుకొస్తున్నారని కొనియాడారు.కార్యక్రమంలో నార్కెట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి, చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్‌తో పాటు ఇరు పోలీస్ స్టేషన్‌ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News