మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ ఆర్థిక సహాయం
మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ ఆర్థిక సహాయం
Editor Desk
బండలేమూర్ గ్రామంలో 100 ఏళ్ల జర్పుల జానకి అంత్యక్రియలు
ఇబ్రహీంపట్నం:స్థానికం ప్రతినిధి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండల్, బండలేమూర్ గ్రామానికి అనుసంధానమైన అజీన తండాకు చెందిన జర్పుల జానకి 100 సంవత్సరాల వయసులో మరణించారు. సమాచారం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ నాయకులు పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
అంత్యక్రియలకు ex-గ్రామ సర్పంచ్ మంగ శ్రీనివాస్ 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. జానకి గారి కొడుకులు, కోడళ్ళను కూడా నాయకులు అభినందించారు. 100 ఏళ్ల జీవితానికి కుటుంబం ఎలా చూసుకున్నారో అర్థమవుతుందని తెలిపారు.
బండలేమూర్ గ్రామ సర్పంచ్ కంటెస్టెంట్ రమావత్ జనార్దన్ తెలిపారు, “పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా ఉంటూ ధైర్యంగా ఉండే నాయకుడే మనకు అవసరం. మంగ శ్రీనివాస్ ఎల్లవేళలా తోడుగా నిలిచాడు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము” అని.
ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ ప్రజెంట్ వార్డు నెంబర్ లొంగారి మల్లేష్, సర్పంచ్ కంటెస్టెంట్ రమావత్ జనార్ధన్, మాజీ వార్డు జోగురాజు, కాంగ్రెస్ నాయకులు జరుపుల రవి, మోహన్ నాయక్, స్టీరింగ్ కమిటీ చైర్మన్ నవీన్ నాయక్, కొంకానీ అంజయ్, కోర్ర పాండు నాయక్, ఏడో వార్డు కంటెస్టెంట్ పాతులోత్ లక్ష్మణ్ నాయక్, రవి నాయక్, బొజ్జ నాయక్, హనుమంతు, రమేష్, బాలాజీ, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి