Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 06:20 AM

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!
March 08, 2026 03:30 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండల తహసీల్దార్ కమతం శ్రావణ్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల సమయంలో భారీ మొత్తంలో బంగారం, నగదు, ఆస్తి పత్రాలు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

అధికారుల వివరాల ప్రకారం ఆయన వద్ద నుంచి రెండు ఇళ్లు, ఒక అపార్ట్మెంట్‌లో ఆరు ఫ్లాట్లు, కరీంనగర్‌లో నాలుగు ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. అలాగే కారు, బైక్‌తో పాటు భారీగా బంగారం, లెక్కకు మించిన నగదు, విలాసవంతమైన గృహోపకరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News