Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 03, 2026 10:14 PM

లింగవారిగూడెంకు ఆర్టీసీ బస్సు ప్రారంభించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

లింగవారిగూడెంకు ఆర్టీసీ బస్సు ప్రారంభించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

లింగవారిగూడెంకు ఆర్టీసీ బస్సు ప్రారంభించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
March 03, 2026 08:25 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగం వారిగూడెం గ్రామానికి గత కొద్ది సంవత్సరాలుగా నిలిచిన బస్సును ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు సురక్షితం సుఖవంతంగా ఉంటుందని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది కావున ప్రజలు ఇట్టిఅవకాశాన్ని ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా లిం గవారిగూడెం గ్రామానికి ఎల్లవేళలా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం, సిపిఐ జిల్లా నాయకులు పల్లె శేఖర్ రెడ్డి, పల్లె సరళ, టిఆర్ఎస్ నాయకులు కూసుకుంట్ల సత్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తులలక్ష్మయ్య ఉప సర్పంచ్ పల్లె లింగారెడ్డి వార్డు సభ్యులు కత్తులమల్లయ్య కత్తుల సాయిలు పల్లె ప్రేమలత కత్తుల వసంత టిఆర్ఎస్ పార్టీ నాయకులు కత్తుల గాలయ్య కత్తుల వాసు కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల అశోక్ కత్తులనరసింహ కత్తుల విజయ్ కుమార్ కత్తుల నరేష్ కురుమతి దేవదాస్ బద్దల పెంటయ్య పల్లె సత్తిరెడ్డి మారగోని స్వామి కత్తులహరికృష్ణ కుక్కల నరేష్ కుక్కల అంజయ్య కుక్కల యాదయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు మహిళలు యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News