Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు! పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 05:13 AM

లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సతో 8 కిలోల కణితి తొలగింపు – జంగారెడ్డిగూడెంలో అరుదైన వైద్య విజయం.

లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సతో 8 కిలోల కణితి తొలగింపు – జంగారెడ్డిగూడెంలో అరుదైన వైద్య విజయం.

లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సతో 8 కిలోల కణితి తొలగింపు – జంగారెడ్డిగూడెంలో అరుదైన వైద్య విజయం.
February 19, 2026 11:01 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మహిళ కడుపులో లాపరో స్కోపిక్ ద్వారా 08. కిలోల కణితి తొలగింపు.

జంగారెడ్డిగూడెం,

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని సాయిస్ఫూర్తి మల్టీస్పెషల్టి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. బుట్టాయిగూడెం మండలం పండుగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిని ఆశ్రయించింది.

పరీక్షలు నిర్వహించిన డాక్టర్ సంకు మురళి కడుపులో భారీ ఒవేరియన్ సిస్టు (కణితి) ఉన్నట్లు గుర్తించారు. గురువారం లాపరోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్స నిర్వహించి సుమారు 8 కిలోల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించారు.

ఇంత భారీ కణితిని లాపరోస్కోపిక్ పద్ధతిలో తొలగించడం అరుదైన ఘటనగా వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News