PRINT TIME: June 14, 2026 02:47 PM
కుషాయిగూడ డిపో లో గవర్నర్ కి ఉద్యోగుల లేఖ
కుషాయిగూడ డిపో లో గవర్నర్ కి ఉద్యోగుల లేఖ
January 19, 2026 09:11 PM
266 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
స్థానికం ప్రతినిధి కుషాయిగూడ పి ప్రభాకర్
కుషాయిగూడ డిపో లోసాజిద్ మహమ్మద్, దుర్గేష్ ,నరేందర్, బాబు ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మ గౌరవ లేక అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీజేఎస్ ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత గవర్నర్ 14.09.2023ACT70F2023సంతకం చేసి చట్ట రూపం దాల్చారుఅయినప్పటి ఇంత వరకు అది అమలు కాక పోవడంతో కార్మికులు చాలా మనో వేదనకు గురి అగుచున్నారని ,గవర్నర్ తక్షణమే ఈ చట్టాని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూఉద్యోగులు పోస్ట్ కార్డు ద్వారా వేడుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిపోలో విధులు నిర్వహించే 520 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సాజిద్ మహమ్మద్ మాట్లాడుచుఆర్టీసీ నీ ప్రభుత్వం లో విలీనం చేసే వరకు శాంతి యుతంగా రాజ్యగానికి లోబడి నిరసన కార్యక్రమాలతో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరచారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి