Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసానికి కరాటే ఉత్తమ మార్గం:ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 02:47 PM

కుషాయిగూడ డిపో లో గవర్నర్ కి ఉద్యోగుల లేఖ

కుషాయిగూడ డిపో లో గవర్నర్ కి ఉద్యోగుల లేఖ

కుషాయిగూడ డిపో లో గవర్నర్ కి ఉద్యోగుల లేఖ
January 19, 2026 09:11 PM 266 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar
స్థానికం ప్రతినిధి కుషాయిగూడ పి ప్రభాకర్

కుషాయిగూడ డిపో లోసాజిద్ మహమ్మద్, దుర్గేష్ ,నరేందర్, బాబు ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మ గౌరవ లేక అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీజేఎస్ ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత గవర్నర్ 14.09.2023ACT70F2023సంతకం చేసి చట్ట రూపం దాల్చారుఅయినప్పటి ఇంత వరకు అది అమలు కాక పోవడంతో కార్మికులు చాలా మనో వేదనకు గురి అగుచున్నారని ,గవర్నర్ తక్షణమే ఈ చట్టాని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూఉద్యోగులు పోస్ట్ కార్డు ద్వారా వేడుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిపోలో విధులు నిర్వహించే 520 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సాజిద్ మహమ్మద్ మాట్లాడుచుఆర్టీసీ నీ ప్రభుత్వం లో విలీనం చేసే వరకు శాంతి యుతంగా రాజ్యగానికి లోబడి నిరసన కార్యక్రమాలతో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరచారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News