Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తేనే కుటుంబాలు సురక్షితం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 12:58 PM

కుషాయిగూడ డిపో లో గవర్నర్ కి ఉద్యోగుల లేఖ

కుషాయిగూడ డిపో లో గవర్నర్ కి ఉద్యోగుల లేఖ

కుషాయిగూడ డిపో లో గవర్నర్ కి ఉద్యోగుల లేఖ
January 19, 2026 09:11 PM 258 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar
స్థానికం ప్రతినిధి కుషాయిగూడ పి ప్రభాకర్

కుషాయిగూడ డిపో లోసాజిద్ మహమ్మద్, దుర్గేష్ ,నరేందర్, బాబు ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మ గౌరవ లేక అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీజేఎస్ ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత గవర్నర్ 14.09.2023ACT70F2023సంతకం చేసి చట్ట రూపం దాల్చారుఅయినప్పటి ఇంత వరకు అది అమలు కాక పోవడంతో కార్మికులు చాలా మనో వేదనకు గురి అగుచున్నారని ,గవర్నర్ తక్షణమే ఈ చట్టాని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూఉద్యోగులు పోస్ట్ కార్డు ద్వారా వేడుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిపోలో విధులు నిర్వహించే 520 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సాజిద్ మహమ్మద్ మాట్లాడుచుఆర్టీసీ నీ ప్రభుత్వం లో విలీనం చేసే వరకు శాంతి యుతంగా రాజ్యగానికి లోబడి నిరసన కార్యక్రమాలతో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరచారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News