PRINT TIME: February 25, 2026 06:51 PM
కులం పేరుతో దుర్భసలాడి,దాడికి పాల్పడి పాపా చావుకి కారణం అయినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కులం పేరుతో దుర్భసలాడి,దాడికి పాల్పడి పాపా చావుకి కారణం అయినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
February 25, 2026 05:21 PM
5 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
నాగర్ కర్నూలు జిల్లా , కుమ్మెర గ్రామంలో జరిగిన విషాదం పై , 2 నెలల పాపా చావుకి కారణమైన వారిపై , కులం పేరుతో దుర్బాషలాడిన వారిపై ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం లేకుండా, విచారణ చేప్పట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని రజక విద్యార్థి సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి మడి పెద్ది శ్రీకాంత్ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. వారు విలేకర్ల సమావేశాల్లో మాట్లాడుతూ... బాధితులకు ప్రభుత్వం ఆదుకొని , వారి వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలనీ. ఇలాంటి సంఘటనలు మల్లి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ, లేదంటే తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ , స్ఫూర్తి తో , అహంకారంతో వీర్రవీగే కుల గజ్జితో సమాజంలో , విషాద సంఘటనలు సృష్టించే వారికీ తగిన గుణపాఠం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి