Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:10 AM

కులం పేరుతో దుర్భసలాడి,దాడికి పాల్పడి పాపా చావుకి కారణం అయినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కులం పేరుతో దుర్భసలాడి,దాడికి పాల్పడి పాపా చావుకి కారణం అయినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కులం పేరుతో దుర్భసలాడి,దాడికి పాల్పడి  పాపా చావుకి కారణం అయినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
25-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నాగర్ కర్నూలు జిల్లా , కుమ్మెర గ్రామంలో జరిగిన విషాదం పై , 2 నెలల పాపా చావుకి కారణమైన వారిపై , కులం పేరుతో దుర్బాషలాడిన వారిపై ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం లేకుండా, విచారణ చేప్పట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని రజక విద్యార్థి సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి మడి పెద్ది శ్రీకాంత్ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. వారు విలేకర్ల సమావేశాల్లో మాట్లాడుతూ... బాధితులకు ప్రభుత్వం ఆదుకొని , వారి వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలనీ. ఇలాంటి సంఘటనలు మల్లి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ, లేదంటే తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ , స్ఫూర్తి తో , అహంకారంతో వీర్రవీగే కుల గజ్జితో సమాజంలో , విషాద సంఘటనలు సృష్టించే వారికీ తగిన గుణపాఠం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

Sthanikam

కులం పేరుతో దుర్భసలాడి,దాడికి పాల్పడి పాపా చావుకి కారణం అయినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Article Image

నాగర్ కర్నూలు జిల్లా , కుమ్మెర గ్రామంలో జరిగిన విషాదం పై , 2 నెలల పాపా చావుకి కారణమైన వారిపై , కులం పేరుతో దుర్బాషలాడిన వారిపై ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం లేకుండా, విచారణ చేప్పట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని రజక విద్యార్థి సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి మడి పెద్ది శ్రీకాంత్ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. వారు విలేకర్ల సమావేశాల్లో మాట్లాడుతూ... బాధితులకు ప్రభుత్వం ఆదుకొని , వారి వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలనీ. ఇలాంటి సంఘటనలు మల్లి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ, లేదంటే తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ , స్ఫూర్తి తో , అహంకారంతో వీర్రవీగే కుల గజ్జితో సమాజంలో , విషాద సంఘటనలు సృష్టించే వారికీ తగిన గుణపాఠం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News