Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 09:40 PM

కోదాడలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

కోదాడలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

కోదాడలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
April 13, 2026 08:01 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు


కోదాడలో సోమవారం సాంఘిక శాస్త్రం పరీక్షతో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. కోదాడ పట్టణంలోని 11 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 2430 మంది విద్యార్థులకు గాను 2429 మంది చివరి పరీక్షకు హాజరయ్యారు.సుమారు నెల రోజుల పాటు జరిగిన పరీక్షలు పూర్తవడంతో విద్యార్థులు ఆనందోత్సాహాలతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి చేశారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News