PRINT TIME: April 21, 2026 06:16 PM
కర్నె అరవింద్కు నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
కర్నె అరవింద్కు నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
April 21, 2026 04:08 PM
27 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్,
ఇటీవల మరణించిన బీఆర్ఎస్ యువ నాయకుడు, మాజీ శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్ సోదరుని కుమారుడు కర్నె అరవింద్ చిత్రపటానికి పార్టీ నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు చాడ కిషన్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం కర్నె ప్రభాకర్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి