Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 08:07 AM

కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు

కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు

కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు
February 17, 2026 06:37 PM 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కానిస్టేబుల్‌గా ఎంపికై ప్రస్తుతం ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు ట్రైనీలు తమ కృషితో ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సవర్ల శ్రీనాథ్ – గ్రూప్-2లో ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. కురవల్లి మదనమోహన్ రెడ్డి – డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు వారిని ప్రత్యేకంగా అభినందించి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. కఠినమైన పోలీస్ శిక్షణ మధ్య కూడా క్రమశిక్షణతో చదివి ఈ విజయాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి విజయం తోటి ట్రైనీలకు మరియు యువతకు స్ఫూర్తిదాయకమని, ఇక్కడితో ఆగకుండా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రామారావు , ఆర్ఐ కృష్ణంరాజు గారు, ఇతర అధికారులు మరియు ట్రైనీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News