Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:16 PM

కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు

కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు

కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు
February 17, 2026 06:37 PM 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కానిస్టేబుల్‌గా ఎంపికై ప్రస్తుతం ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు ట్రైనీలు తమ కృషితో ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సవర్ల శ్రీనాథ్ – గ్రూప్-2లో ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. కురవల్లి మదనమోహన్ రెడ్డి – డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు వారిని ప్రత్యేకంగా అభినందించి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. కఠినమైన పోలీస్ శిక్షణ మధ్య కూడా క్రమశిక్షణతో చదివి ఈ విజయాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి విజయం తోటి ట్రైనీలకు మరియు యువతకు స్ఫూర్తిదాయకమని, ఇక్కడితో ఆగకుండా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రామారావు , ఆర్ఐ కృష్ణంరాజు గారు, ఇతర అధికారులు మరియు ట్రైనీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News