Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:44 AM

కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు

కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు

కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు
17-02-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కానిస్టేబుల్‌గా ఎంపికై ప్రస్తుతం ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు ట్రైనీలు తమ కృషితో ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సవర్ల శ్రీనాథ్ – గ్రూప్-2లో ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. కురవల్లి మదనమోహన్ రెడ్డి – డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు వారిని ప్రత్యేకంగా అభినందించి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. కఠినమైన పోలీస్ శిక్షణ మధ్య కూడా క్రమశిక్షణతో చదివి ఈ విజయాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి విజయం తోటి ట్రైనీలకు మరియు యువతకు స్ఫూర్తిదాయకమని, ఇక్కడితో ఆగకుండా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రామారావు , ఆర్ఐ కృష్ణంరాజు గారు, ఇతర అధికారులు మరియు ట్రైనీలు పాల్గొన్నారు.

Sthanikam

కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు

Article Image

కానిస్టేబుల్‌గా ఎంపికై ప్రస్తుతం ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు ట్రైనీలు తమ కృషితో ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సవర్ల శ్రీనాథ్ – గ్రూప్-2లో ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. కురవల్లి మదనమోహన్ రెడ్డి – డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు వారిని ప్రత్యేకంగా అభినందించి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. కఠినమైన పోలీస్ శిక్షణ మధ్య కూడా క్రమశిక్షణతో చదివి ఈ విజయాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి విజయం తోటి ట్రైనీలకు మరియు యువతకు స్ఫూర్తిదాయకమని, ఇక్కడితో ఆగకుండా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రామారావు , ఆర్ఐ కృష్ణంరాజు గారు, ఇతర అధికారులు మరియు ట్రైనీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News