Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:14 PM

కామర్స్‌లో అవగాహన పెంపుతో విస్తృత అవకాశాలు ఎన్‌జీ కళాశాలలో జీఎస్‌టీపై విస్తృత ఉపన్యాసం

కామర్స్‌లో అవగాహన పెంపుతో విస్తృత అవకాశాలు ఎన్‌జీ కళాశాలలో జీఎస్‌టీపై విస్తృత ఉపన్యాసం

కామర్స్‌లో అవగాహన పెంపుతో విస్తృత అవకాశాలు ఎన్‌జీ కళాశాలలో జీఎస్‌టీపై విస్తృత ఉపన్యాసం
12-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కామర్స్‌పై సమగ్ర అవగాహన పెంపొందించుకుంటే విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని సముద్రాల ఉపేందర్తె లిపారు.

బుధవారం నాగార్జున గవర్నమెంట్ కాలేజీ లో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో “జీఎస్‌టీ సిద్ధాంతం మరియు అమలు” అంశంపై విస్తృత ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన లీగల్ క్రాఫ్ట్ ఇండియా కు చెందిన న్యాయవాది, పన్నుల నిపుణుడు G. సిద్దెశ్వర రావు ప్రధాన వక్తగా పాల్గొని విద్యార్థులకు జీఎస్‌టీ విధానం, దాని అమలు విధానాలపై వివరించారు.

విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఇలాంటి ఉపన్యాసాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాయోగిక శిక్షణ అందించడంలో సంబంధిత సంస్థల సహకారం అవసరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి డా. జే. నాగరాజు, డా. సాలయ్య, జీ. సిద్ధేశ్వరావు, ఎస్. వాసుదేవు, ఎం. సావిత్రి, ఎస్.కె. వహీద్ బాబా, ఎన్. వెంకటరెడ్డి, ఏ. జాన్ రెడ్డి, ఎన్. శంకరయ్య, బీ. దినేష్, డి. వెంకటేష్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

Sthanikam

కామర్స్‌లో అవగాహన పెంపుతో విస్తృత అవకాశాలు ఎన్‌జీ కళాశాలలో జీఎస్‌టీపై విస్తృత ఉపన్యాసం

Article Image

కామర్స్‌పై సమగ్ర అవగాహన పెంపొందించుకుంటే విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని సముద్రాల ఉపేందర్తె లిపారు.

బుధవారం నాగార్జున గవర్నమెంట్ కాలేజీ లో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో “జీఎస్‌టీ సిద్ధాంతం మరియు అమలు” అంశంపై విస్తృత ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన లీగల్ క్రాఫ్ట్ ఇండియా కు చెందిన న్యాయవాది, పన్నుల నిపుణుడు G. సిద్దెశ్వర రావు ప్రధాన వక్తగా పాల్గొని విద్యార్థులకు జీఎస్‌టీ విధానం, దాని అమలు విధానాలపై వివరించారు.

విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఇలాంటి ఉపన్యాసాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాయోగిక శిక్షణ అందించడంలో సంబంధిత సంస్థల సహకారం అవసరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి డా. జే. నాగరాజు, డా. సాలయ్య, జీ. సిద్ధేశ్వరావు, ఎస్. వాసుదేవు, ఎం. సావిత్రి, ఎస్.కె. వహీద్ బాబా, ఎన్. వెంకటరెడ్డి, ఏ. జాన్ రెడ్డి, ఎన్. శంకరయ్య, బీ. దినేష్, డి. వెంకటేష్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News