Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:23 PM

కామర్స్‌లో అవగాహన పెంచుకుంటే విస్తృత అవకాశాలు. డాక్టర్ సముద్రాల ఉపేందర్

కామర్స్‌లో అవగాహన పెంచుకుంటే విస్తృత అవకాశాలు. డాక్టర్ సముద్రాల ఉపేందర్

కామర్స్‌లో అవగాహన పెంచుకుంటే విస్తృత అవకాశాలు. డాక్టర్ సముద్రాల ఉపేందర్
11-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: కామర్స్ రంగంపై సమగ్ర అవగాహన పెంపొందించుకుంటే విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు.

బుధవారం కళాశాలలో కామర్స్ విభాగం మరియు హైదరాబాద్‌కు చెందిన లీగల్ క్రాఫ్ట్ ఇండియా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిర్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ శిక్షణ అందించడంలో ఆ సంస్థ సహకారం అందిస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి డా. జే. నాగరాజు, అధ్యాపకులు డాక్టర్ సాలయ్య, జీ. సిద్ధేశ్వరావు (అడ్వకేట్, టాక్స్ ప్రాక్టిషనర్), ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవికుమార్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజుతో పాటు అధ్యాపకులు ఎస్. వాసుదేవు, ఎం. సావిత్రి, ఎస్‌కే వహీద్ బాబా, ఎన్. వెంకటరెడ్డి, ఏ. జాన్ రెడ్డి, ఎన్. శంకరయ్య, బీ. దినేష్, డి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కామర్స్‌లో అవగాహన పెంచుకుంటే విస్తృత అవకాశాలు. డాక్టర్ సముద్రాల ఉపేందర్

Article Image

నల్గొండ: కామర్స్ రంగంపై సమగ్ర అవగాహన పెంపొందించుకుంటే విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు.

బుధవారం కళాశాలలో కామర్స్ విభాగం మరియు హైదరాబాద్‌కు చెందిన లీగల్ క్రాఫ్ట్ ఇండియా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిర్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ శిక్షణ అందించడంలో ఆ సంస్థ సహకారం అందిస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి డా. జే. నాగరాజు, అధ్యాపకులు డాక్టర్ సాలయ్య, జీ. సిద్ధేశ్వరావు (అడ్వకేట్, టాక్స్ ప్రాక్టిషనర్), ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవికుమార్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజుతో పాటు అధ్యాపకులు ఎస్. వాసుదేవు, ఎం. సావిత్రి, ఎస్‌కే వహీద్ బాబా, ఎన్. వెంకటరెడ్డి, ఏ. జాన్ రెడ్డి, ఎన్. శంకరయ్య, బీ. దినేష్, డి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News