Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 10:05 PM

కమలానగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గోకుల మధన్ రెడ్డి

కమలానగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గోకుల మధన్ రెడ్డి

కమలానగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గోకుల మధన్ రెడ్డి
March 16, 2026 11:53 AM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

కమలానగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల నిర్వహించగా నూతన కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గోకుల మధన్ రెడ్డి ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా మిరియాల గణేశ్వర్ రావు (గణేష్), అయ్యవారి పుష్పాంజలి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తుమ్మల సుబ్బారావు, జాయింట్ సెక్రటరీగా తౌటం సంగ్రామ్, బోయిని లక్ష్మి (అర్చన) ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా జక్కిడి సునీతా రెడ్డి, దంతూరి వెంకటేష్ గౌడ్ ఎన్నిక కాగా, కోశాధికారిగా చౌదరి దివాకర్ లింగం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను కాలనీవాసులు అభినందించారు. కాలనీ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు గోకుల మధన్ రెడ్డి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News