Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:37 AM

కలియుగ మహత్యాలు ఏ పని చేయడానికి కూడా వెనకడుగు వేయని యువత చివరకు ఏమౌతుందో

కలియుగ మహత్యాలు ఏ పని చేయడానికి కూడా వెనకడుగు వేయని యువత చివరకు ఏమౌతుందో

కలియుగ మహత్యాలు ఏ పని చేయడానికి కూడా వెనకడుగు వేయని యువత చివరకు ఏమౌతుందో
11-02-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రియుడుతో లేచిపోవాలని రీనా అనే యువతి అతి తెలివి ప్రదర్శించింది . తాను నాగదేవతగా మారిపోయానని, నాగలోకానికి వెళ్లిపోతున్నానని తన అవతారాన్ని భూమి మీద చాలించానని తల్లిదండ్రులను నమ్మించేందుకు భలే ప్లాన్ చేసింది. ఆ యువతకి గ్రామంలోని ఓ యువకుడితో ప్రేమాయణం సాగుతోంది. యువకుడుతో లేచిపోవాలని ఉద్దేశంతో ఆ యువతి రెండు నెలల నుంచే తనకు కలలో నాగదేవతలు కనిపిస్తున్నారని, తనను రమ్మంటున్నారని చెప్తూ వచ్చేది. ఈలోగా సమీపంలోనే ఉన్న నాగదేవత ఆలయానికి వెళ్లి ఓ నాగ దేవత విగ్రహం తెచ్చుకుంది. అప్పటినుంచి పూజలు చేస్తోంది. ఆదివారం నాడు ఆలయానికి పోయి అక్కడ పాములు పట్టే వారితో మాట్లాడి ఐదు అడుగుల నాగు పాము కుబుసం తెచ్చుకుంది. రాత్రి బెడ్ మీద దాన్ని పెట్టి గాజులు, కుంకుమ అవన్నీ కూడా బెడ్ మీద పెట్టేసి తాను మానవ అవతారం ముగించి పై లోకానికి వెళ్లిపోయానని చెప్పేందుకు నమ్మించి ఆ రాత్రి ప్రియుడుతో లేచిపోయింది. ఉదయాన్నే తల్లిదండ్రులు అది చూసి కొంతవరకు నమ్మినా , తర్వాత పోలీసులు ఇది అమ్మాయి ఆడిన నాటకం అని చెప్పారు . ఆ యువతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడున్నాయో కనుక్కొని ఆ తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు .చూశారా ప్రేమ ఎంత డ్రామా ఆడించిందో..? సినిమా స్టైల్ లో తల్లిదండ్రులను నమ్మించేందుకు ఆ యువతి శతవిధాలా ప్రయత్నించి అద్భుతమైన నాటకానికి తెర తీసింది . ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో సింగణపూర్ లో ఈ సంఘట జరిగింది..

Sthanikam

కలియుగ మహత్యాలు ఏ పని చేయడానికి కూడా వెనకడుగు వేయని యువత చివరకు ఏమౌతుందో

Article Image

ప్రియుడుతో లేచిపోవాలని రీనా అనే యువతి అతి తెలివి ప్రదర్శించింది . తాను నాగదేవతగా మారిపోయానని, నాగలోకానికి వెళ్లిపోతున్నానని తన అవతారాన్ని భూమి మీద చాలించానని తల్లిదండ్రులను నమ్మించేందుకు భలే ప్లాన్ చేసింది. ఆ యువతకి గ్రామంలోని ఓ యువకుడితో ప్రేమాయణం సాగుతోంది. యువకుడుతో లేచిపోవాలని ఉద్దేశంతో ఆ యువతి రెండు నెలల నుంచే తనకు కలలో నాగదేవతలు కనిపిస్తున్నారని, తనను రమ్మంటున్నారని చెప్తూ వచ్చేది. ఈలోగా సమీపంలోనే ఉన్న నాగదేవత ఆలయానికి వెళ్లి ఓ నాగ దేవత విగ్రహం తెచ్చుకుంది. అప్పటినుంచి పూజలు చేస్తోంది. ఆదివారం నాడు ఆలయానికి పోయి అక్కడ పాములు పట్టే వారితో మాట్లాడి ఐదు అడుగుల నాగు పాము కుబుసం తెచ్చుకుంది. రాత్రి బెడ్ మీద దాన్ని పెట్టి గాజులు, కుంకుమ అవన్నీ కూడా బెడ్ మీద పెట్టేసి తాను మానవ అవతారం ముగించి పై లోకానికి వెళ్లిపోయానని చెప్పేందుకు నమ్మించి ఆ రాత్రి ప్రియుడుతో లేచిపోయింది. ఉదయాన్నే తల్లిదండ్రులు అది చూసి కొంతవరకు నమ్మినా , తర్వాత పోలీసులు ఇది అమ్మాయి ఆడిన నాటకం అని చెప్పారు . ఆ యువతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడున్నాయో కనుక్కొని ఆ తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు .చూశారా ప్రేమ ఎంత డ్రామా ఆడించిందో..? సినిమా స్టైల్ లో తల్లిదండ్రులను నమ్మించేందుకు ఆ యువతి శతవిధాలా ప్రయత్నించి అద్భుతమైన నాటకానికి తెర తీసింది . ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో సింగణపూర్ లో ఈ సంఘట జరిగింది..

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News