స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్
భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యునిగా తొమ్మిదో వార్డు డాక్టర్ పడిగెల శివ భారతీయ జనతా పార్టీ,నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి పెరుగుతున్నటువంటి గౌరవానికి ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్,సీనియర్ నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్ రావు,తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ సుమా వెంకటేశ్వర్లు,సీనియర్ నాయకులు కోళ్ల బిక్షపతి,మేడి కోటేష్,రాజు చారి,రాజు,మల్లికార్జున్,కలకొండ రాము తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి