Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:08 AM

కబేళా లేక ప్రజారోగ్యానికి ముప్పు..! మాంసం మార్కెట్ ఏర్పాటు చేసి కబేళాను పునరుద్ధరించాలి: సీపీఎం డిమాండ్.

కబేళా లేక ప్రజారోగ్యానికి ముప్పు..! మాంసం మార్కెట్ ఏర్పాటు చేసి కబేళాను పునరుద్ధరించాలి: సీపీఎం డిమాండ్.

కబేళా లేక ప్రజారోగ్యానికి ముప్పు..!   మాంసం మార్కెట్ ఏర్పాటు చేసి కబేళాను పునరుద్ధరించాలి: సీపీఎం డిమాండ్.
19-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలో కబేళా లేకపోవడంతో మేకలు, గొర్రెలను ఇళ్ల ముందు, వీధుల్లోనే వధ చేయడం వల్ల వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లడంతో ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కబేళాను వెంటనే పునరుద్ధరించి, ప్రత్యేక మాంసం మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

ఆదివారం బాబుచారి అధ్యక్షతన జరిగిన సీపీఎం పట్టణ కమిటీ సమావేశంలో మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుట్ల లెనిన్ మాట్లాడుతూ, ఒకే చోట మేకలు, గొర్రెల వధ నిర్వహించి, గ్రామపంచాయతీ ముద్రతో పరిశుభ్రమైన మాంసాన్ని విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ప్రజారోగ్యం పరిరక్షణతో పాటు పరిశుభ్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

Sthanikam

కబేళా లేక ప్రజారోగ్యానికి ముప్పు..! మాంసం మార్కెట్ ఏర్పాటు చేసి కబేళాను పునరుద్ధరించాలి: సీపీఎం డిమాండ్.

Article Image

రామన్నపేట పట్టణంలో కబేళా లేకపోవడంతో మేకలు, గొర్రెలను ఇళ్ల ముందు, వీధుల్లోనే వధ చేయడం వల్ల వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లడంతో ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కబేళాను వెంటనే పునరుద్ధరించి, ప్రత్యేక మాంసం మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

ఆదివారం బాబుచారి అధ్యక్షతన జరిగిన సీపీఎం పట్టణ కమిటీ సమావేశంలో మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుట్ల లెనిన్ మాట్లాడుతూ, ఒకే చోట మేకలు, గొర్రెల వధ నిర్వహించి, గ్రామపంచాయతీ ముద్రతో పరిశుభ్రమైన మాంసాన్ని విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ప్రజారోగ్యం పరిరక్షణతో పాటు పరిశుభ్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News