అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఒక వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ పరిధిలోని చిన్న కొండూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నానంచర్ల పెంటయ్య (72) (తండ్రి: వీరయ్య) గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనారోగ్య బాధలు భరించలేక, జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కొడుకు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.
PRINT TIME: September 08, 2026 11:10 AM
జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య
జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య
20-07-2026
77 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఒక వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ పరిధిలోని చిన్న కొండూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నానంచర్ల పెంటయ్య (72) (తండ్రి: వీరయ్య) గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనారోగ్య బాధలు భరించలేక, జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కొడుకు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి