Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:35 AM

జలం–జీవం నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గోరంట్ల మండలం వినాయకనగర్‌లో నిర్వహణ

జలం–జీవం నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గోరంట్ల మండలం వినాయకనగర్‌లో నిర్వహణ

జలం–జీవం నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గోరంట్ల మండలం వినాయకనగర్‌లో నిర్వహణ
18-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, ఏప్రిల్ 18:

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ ఆదేశాల మేరకు గోరంట్ల మండలంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. “జలం–జీవం” అనే ప్రధాన నినాదంతో గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని వినాయకనగర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

మండల స్పెషల్ ఆఫీసర్ సమత మేడం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రత, తాగునీటి సంరక్షణ, పరిసరాల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రజలు స్వచ్ఛతను అలవాటు చేసుకోవాలని, నీటి వనరులను సంరక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లల చెరువు చంద్ర, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు డి. ఉమాశంకర్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, నిమ్మల శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి సంజయ్ నాయక్, హౌసింగ్ ఏఈ గణేష్, మైనారిటీ నాయకులు అజముతుల్లా, ఈశ్వర్, రోహిత్, శ్రీశైలం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జలం–జీవం నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గోరంట్ల మండలం వినాయకనగర్‌లో నిర్వహణ

Article Image

సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, ఏప్రిల్ 18:

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ ఆదేశాల మేరకు గోరంట్ల మండలంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. “జలం–జీవం” అనే ప్రధాన నినాదంతో గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని వినాయకనగర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

మండల స్పెషల్ ఆఫీసర్ సమత మేడం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రత, తాగునీటి సంరక్షణ, పరిసరాల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రజలు స్వచ్ఛతను అలవాటు చేసుకోవాలని, నీటి వనరులను సంరక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లల చెరువు చంద్ర, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు డి. ఉమాశంకర్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, నిమ్మల శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి సంజయ్ నాయక్, హౌసింగ్ ఏఈ గణేష్, మైనారిటీ నాయకులు అజముతుల్లా, ఈశ్వర్, రోహిత్, శ్రీశైలం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News