PRINT TIME: April 20, 2026 09:59 PM
జగిత్యాల సభకు లక్ష్మాపురం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు
జగిత్యాల సభకు లక్ష్మాపురం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు
April 20, 2026 07:53 PM
121 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, :
జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివెళ్లారు.
గ్రామానికి చెందిన వెంకటేష్, మహేష్, అశోక్, సురేష్, కిరణ్, మత్యగిరి తదితరులు సభలో పాల్గొనేందుకు ఉత్సాహంగా బయలుదేరారు. పార్టీ పిలుపునకు స్పందిస్తూ పెద్ద సంఖ్యలో హాజరుకావడం గమనార్హం.
సభ విజయవంతం కావాలని కోరుతూ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి