Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:50 AM

జగిత్యాల సభకు లక్ష్మాపురం నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు

జగిత్యాల సభకు లక్ష్మాపురం నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు

జగిత్యాల సభకు లక్ష్మాపురం నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు
April 20, 2026 07:53 PM 252 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, :

జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామం నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివెళ్లారు.

గ్రామానికి చెందిన వెంకటేష్, మహేష్, అశోక్, సురేష్, కిరణ్, మత్యగిరి తదితరులు సభలో పాల్గొనేందుకు ఉత్సాహంగా బయలుదేరారు. పార్టీ పిలుపునకు స్పందిస్తూ పెద్ద సంఖ్యలో హాజరుకావడం గమనార్హం.

సభ విజయవంతం కావాలని కోరుతూ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News