Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:12 PM

ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం నిధానపల్లిలో ముగ్గు వేసి పనులకు శ్రీకారం. సర్పంచ్

ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం నిధానపల్లిలో ముగ్గు వేసి పనులకు శ్రీకారం. సర్పంచ్

ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం నిధానపల్లిలో ముగ్గు వేసి పనులకు శ్రీకారం. సర్పంచ్
13-03-2026 115 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని నిధానపల్లి గ్రామంలో నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం జరిగింది. ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఈనెల 2న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేశారు.

తదుపరి పనులకు శ్రీకారం చుట్టుతూ శుక్రవారం గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ స్థలంలో ముగ్గు వేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాల అభివృద్ధికి ఈ భవనం ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వి,సుమన్, వి బి కే నారపాక హారిక, గ్రామ పెద్దలు కొండ మల్లయ్య గౌడ్, కొండ మల్లేశం గౌడ్ భాష మల్ల సంతోష్, కొండ శేఖర్ గౌడ్, నారపాక లక్ష్మన్, నారపాక నరేష్ మహిళా సంఘం సభ్యులు కొండ పద్మ, నారపాక అనురాధ, గ్రామపంచాయతీ సిబ్బంది కడారి భాగ్య, వీరమల్ల వీరేశం రాచకొండ దాసులు, నారపాక అండాలు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం నిధానపల్లిలో ముగ్గు వేసి పనులకు శ్రీకారం. సర్పంచ్

Article Image

రామన్నపేట: మండలంలోని నిధానపల్లి గ్రామంలో నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం జరిగింది. ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఈనెల 2న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేశారు.

తదుపరి పనులకు శ్రీకారం చుట్టుతూ శుక్రవారం గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ స్థలంలో ముగ్గు వేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాల అభివృద్ధికి ఈ భవనం ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వి,సుమన్, వి బి కే నారపాక హారిక, గ్రామ పెద్దలు కొండ మల్లయ్య గౌడ్, కొండ మల్లేశం గౌడ్ భాష మల్ల సంతోష్, కొండ శేఖర్ గౌడ్, నారపాక లక్ష్మన్, నారపాక నరేష్ మహిళా సంఘం సభ్యులు కొండ పద్మ, నారపాక అనురాధ, గ్రామపంచాయతీ సిబ్బంది కడారి భాగ్య, వీరమల్ల వీరేశం రాచకొండ దాసులు, నారపాక అండాలు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News