Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:44 PM

ఇంద్రపాలనగరం రైతు వేదికలో రైతుల అవగాహన సదస్సు.

ఇంద్రపాలనగరం రైతు వేదికలో రైతుల అవగాహన సదస్సు.

ఇంద్రపాలనగరం రైతు వేదికలో రైతుల అవగాహన సదస్సు.
07-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నానో ఎరువుల వాడకం, వరి పంటలో పురుగులు–తెగుళ్ల నివారణపై సూచనలు

ఇంద్రపాలనగరం క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలో రైతులకు వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి అజాజ్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో, మండల ఏఈవోలు కిరణ్, శ్రీనివాస్ సమన్వయంతో రైతులకు సమగ్ర వ్యవసాయం, నానో ఎరువుల వినియోగం, ప్రస్తుత వరి పంటలో వచ్చే పురుగులు, తెగుళ్ల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.

వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ నానో ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగిస్తే పంట దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. వరి పంటలో ప్రస్తుతం కనిపిస్తున్న పురుగులు, తెగుళ్లను ముందుగానే గుర్తించి సరైన మందులను ఉపయోగించాలని రైతులకు సూచించారు. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి రైతులు మందడి విద్యాసాగర్ రెడ్డి, రాజన్నగారి రమేష్, రవ్వ నర్సింహా, జిల్లాల ధనుంజయ, గర్ధాస్ వెంకటేష్, శివగల్ల ముత్యాలు, తుమ్మల శేఖర్, బోనగిరి సంజీవ, వెలిమినేటి నరేష్, గడ్డం సాయి, కుకూట్ల సత్తయ్య, ఈర్లపల్లి రమేష్, జిట్టబోయిన వెంకటేష్, రాధారపు నర్సింహా, రాధారపు మల్లేశం, రాస సత్తయ్య, నల్ల గిరిబాబు, పగుడాల సుదర్శన్, నీరుడు వెంకటేష్, మంటి బిక్షం, భూతం బిక్షం, మేకల నరేందర్, చిందం బిక్షపతి, కుకూట్ల సుధాకర్, మండల నర్సింహా, బోనగిరి మధు, మాధం నగేష్, పోతరాజు భాస్కర్, సింగణబోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరం రైతు వేదికలో రైతుల అవగాహన సదస్సు.

Article Image

నానో ఎరువుల వాడకం, వరి పంటలో పురుగులు–తెగుళ్ల నివారణపై సూచనలు

ఇంద్రపాలనగరం క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలో రైతులకు వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి అజాజ్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో, మండల ఏఈవోలు కిరణ్, శ్రీనివాస్ సమన్వయంతో రైతులకు సమగ్ర వ్యవసాయం, నానో ఎరువుల వినియోగం, ప్రస్తుత వరి పంటలో వచ్చే పురుగులు, తెగుళ్ల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.

వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ నానో ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగిస్తే పంట దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. వరి పంటలో ప్రస్తుతం కనిపిస్తున్న పురుగులు, తెగుళ్లను ముందుగానే గుర్తించి సరైన మందులను ఉపయోగించాలని రైతులకు సూచించారు. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి రైతులు మందడి విద్యాసాగర్ రెడ్డి, రాజన్నగారి రమేష్, రవ్వ నర్సింహా, జిల్లాల ధనుంజయ, గర్ధాస్ వెంకటేష్, శివగల్ల ముత్యాలు, తుమ్మల శేఖర్, బోనగిరి సంజీవ, వెలిమినేటి నరేష్, గడ్డం సాయి, కుకూట్ల సత్తయ్య, ఈర్లపల్లి రమేష్, జిట్టబోయిన వెంకటేష్, రాధారపు నర్సింహా, రాధారపు మల్లేశం, రాస సత్తయ్య, నల్ల గిరిబాబు, పగుడాల సుదర్శన్, నీరుడు వెంకటేష్, మంటి బిక్షం, భూతం బిక్షం, మేకల నరేందర్, చిందం బిక్షపతి, కుకూట్ల సుధాకర్, మండల నర్సింహా, బోనగిరి మధు, మాధం నగేష్, పోతరాజు భాస్కర్, సింగణబోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News