Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసానికి కరాటే ఉత్తమ మార్గం:ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 11:10 AM

ఇబ్రహీంపురం పులి ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ.

ఇబ్రహీంపురం పులి ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ.

ఇబ్రహీంపురం పులి ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ.
January 19, 2026 11:02 AM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుర్కపల్లి:స్థానికం ప్రతినిధి ఎన్.కుమార్

డీస్పీ శ్రీనివాస్ నాయుడు, యాదాద్రి,యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం.శంకర్,ఇన్స్పెక్టర్ తుర్కపల్లి ఎస్ ఐ మహమ్మద్ తక్యుద్దీన్,అటవీ శాఖ అధికారులతో కలిసి ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో పులి దూడను చంపిన ప్రదేశాన్ని సందర్శించారు.ఈ సంధర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ...ముందు జాగ్రత్త చర్యలపై సూచనలు ఇచ్చారు,మరియు సమీప గ్రామస్తులను,ఆయా గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని,ఎక్కడ ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News