PRINT TIME: June 14, 2026 11:10 AM
ఇబ్రహీంపురం పులి ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ.
ఇబ్రహీంపురం పులి ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ.
January 19, 2026 11:02 AM
65 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
తుర్కపల్లి:స్థానికం ప్రతినిధి ఎన్.కుమార్
డీస్పీ శ్రీనివాస్ నాయుడు, యాదాద్రి,యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం.శంకర్,ఇన్స్పెక్టర్ తుర్కపల్లి ఎస్ ఐ మహమ్మద్ తక్యుద్దీన్,అటవీ శాఖ అధికారులతో కలిసి ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో పులి దూడను చంపిన ప్రదేశాన్ని సందర్శించారు.ఈ సంధర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ...ముందు జాగ్రత్త చర్యలపై సూచనలు ఇచ్చారు,మరియు సమీప గ్రామస్తులను,ఆయా గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని,ఎక్కడ ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి