Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 09:39 AM

ఇబ్రహీంపురం పులి ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ.

ఇబ్రహీంపురం పులి ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ.

ఇబ్రహీంపురం పులి ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ.
January 19, 2026 11:02 AM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుర్కపల్లి:స్థానికం ప్రతినిధి ఎన్.కుమార్

డీస్పీ శ్రీనివాస్ నాయుడు, యాదాద్రి,యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం.శంకర్,ఇన్స్పెక్టర్ తుర్కపల్లి ఎస్ ఐ మహమ్మద్ తక్యుద్దీన్,అటవీ శాఖ అధికారులతో కలిసి ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో పులి దూడను చంపిన ప్రదేశాన్ని సందర్శించారు.ఈ సంధర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ...ముందు జాగ్రత్త చర్యలపై సూచనలు ఇచ్చారు,మరియు సమీప గ్రామస్తులను,ఆయా గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని,ఎక్కడ ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News