Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 02:12 AM

హుజూర్ నగర్, కోదాడ రహదారులకు రూ. 130 కోట్లు మంజూరు!

హుజూర్ నగర్, కోదాడ రహదారులకు రూ. 130 కోట్లు మంజూరు!

హుజూర్ నగర్, కోదాడ రహదారులకు రూ. 130 కోట్లు మంజూరు!
March 06, 2026 08:14 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

హుజూర్ నగర్, కోదాడ రహదారులకు రూ. 130 కోట్లు మంజూరు!

మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిల కృషితో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని 49 కి.మీ. మేర సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం రూ.130 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా హుజూర్ నగర్ పరిధిలో రూ. 62 కోట్లతో 26.50 కి.మీ, కోదాడ పరిధిలో రూ. 68 కోట్లతో 22.60 కి.మీ మేర అభివృద్ధి పనులు జరగనున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News