Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:58 AM

హెయిర్ కటింగ్ విషయంలో జరిగిన పొరపాటుకు 25లక్షల నష్టపరిహారం

హెయిర్ కటింగ్ విషయంలో జరిగిన పొరపాటుకు 25లక్షల నష్టపరిహారం

హెయిర్ కటింగ్ విషయంలో జరిగిన పొరపాటుకు 25లక్షల నష్టపరిహారం
February 11, 2026 04:00 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తనకు హెయిర్ కట్ చెప్పినట్టు చేయలేదని దానికి గలిగిన మానసిక క్షోభకు ,సర్వీసులో లోపానికి రెండు కోట్లు చెల్లించాలన్న హస్నారాయ్ అనే మహిళ విషయంలో కన్స్యూమర్ కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు సవరించింది. దీంతో సుప్రీంకోర్టులో ఆ మహిళ హెయిర్ కట్ వివాదం ముగిసింది. ఢిల్లీలోని ఐటిసి మౌర్య హోటల్ రాయ్ అనే మహిళ 2018లో హెయిర్ కట్ చేయించుకుంది. ఈ సందర్భంగా హెయిర్ కట్ లో పొరపాటు చేశారని తాను చెప్పిన విధంగా చేయలేదని, దీనివల్ల తనకు చాలా మానసిక క్షోభ కలిగిందంటూ ఆమె కేసు వేసింది. ఈ కేసు విచారించిన వినియోగదారుల ఫోరం ఐటీసీ మౌర్య హోటల్ ను రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఆమెకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు రెండు కోట్ల నష్టపరిహారం చాలా ఎక్కువ అని అభిప్రాయపడి, 25 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.తప్పుగా హెయిర్ కట్ చేయడం వల్ల తన వృత్తికి భంగం కలిగిందని , తాను ఎంతో మానసిక శోభకు గురయ్యానని, కొంతకాలం పాటు బయటకు పోలేక చాలా ఇబ్బంది పడ్డానని ఆ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కన్స్యూమర్ కోర్టు ఇచ్చిన రెండు కోట్ల నష్టపరిహారాన్ని సుప్రీంకోర్టు 25 లక్షలకు తగ్గించింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News