Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:19 AM

హెల్మెట్ లేకపోతే కఠిన చర్యలు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సీఐ ఎన్ వెంకటేశ్వర్లు

హెల్మెట్ లేకపోతే కఠిన చర్యలు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సీఐ ఎన్ వెంకటేశ్వర్లు

హెల్మెట్ లేకపోతే కఠిన చర్యలు.   ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సీఐ ఎన్ వెంకటేశ్వర్లు
March 31, 2026 08:37 PM 165 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ను రామన్నపేట మండలంలో సీఐ ఎన్. వెంకటేశ్వరరావు, ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.

వారం రోజులుగా సాగిన ఈ కార్యక్రమంలో వాహనదారులు, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు, ట్రావెల్స్ యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై నాగరాజు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు.

మొబైల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News