Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 PM

హెల్మెట్ లేకపోతే కఠిన చర్యలు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సీఐ ఎన్ వెంకటేశ్వర్లు

హెల్మెట్ లేకపోతే కఠిన చర్యలు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సీఐ ఎన్ వెంకటేశ్వర్లు

హెల్మెట్ లేకపోతే కఠిన చర్యలు.   ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సీఐ ఎన్ వెంకటేశ్వర్లు
31-03-2026 172 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ను రామన్నపేట మండలంలో సీఐ ఎన్. వెంకటేశ్వరరావు, ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.

వారం రోజులుగా సాగిన ఈ కార్యక్రమంలో వాహనదారులు, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు, ట్రావెల్స్ యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై నాగరాజు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు.

మొబైల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


Sthanikam

హెల్మెట్ లేకపోతే కఠిన చర్యలు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సీఐ ఎన్ వెంకటేశ్వర్లు

Article Image

రామన్నపేట: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ను రామన్నపేట మండలంలో సీఐ ఎన్. వెంకటేశ్వరరావు, ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.

వారం రోజులుగా సాగిన ఈ కార్యక్రమంలో వాహనదారులు, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు, ట్రావెల్స్ యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై నాగరాజు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు.

మొబైల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News