Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:32 AM

గుడి నిర్మాణానికి నీటి దోహదం.. బోరు వేయించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్

గుడి నిర్మాణానికి నీటి దోహదం.. బోరు వేయించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్

గుడి నిర్మాణానికి నీటి దోహదం.. బోరు వేయించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్
April 19, 2026 02:01 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలం, గౌస్ నగర్ : గ్రామంలోని కాటమయ్య గుడి నిర్మాణానికి అవసరమైన నీటి సదుపాయం కోసం బోర్ వేయింపు కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.

గ్రామ గౌడ సోదరులు సమస్యను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బోర్ వేయించి మోటార్ అమర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు కొబ్బరికాయ కొట్టి బోర్ త్రవ్వకాన్ని ప్రారంభించారు.

గుడి నిర్మాణానికి నీటి సమస్య తీరనుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గౌడ సోదరులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News