Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:53 AM

గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ – ఐదు కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు

గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ – ఐదు కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు

గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ – ఐదు కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు
08-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ మధ్యలోనే బ్రేక్‌డౌన్ కావడంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

లారీరోడ్డుమధ్యలోనిలిచిపోవడంతో రెండు వైపులా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర కార్లు, బస్సులు,లారీలుపొడవైనక్యూలలోనిలిచిపోయాయి. గంటల తరబడి ప్రయాణికులుతీవ్రఇబ్బందులుఎదర్కొన్నారు.సమాచారం అందినప్పటికీ సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరమైంది. హైవేపై ఇంత భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అత్యవసర సేవల వాహనాలుకూడాట్రాఫిక్‌లోనేఇరుక్కుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే చర్యలు తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలని స్థానికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.


Sthanikam

గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ – ఐదు కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ మధ్యలోనే బ్రేక్‌డౌన్ కావడంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

లారీరోడ్డుమధ్యలోనిలిచిపోవడంతో రెండు వైపులా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర కార్లు, బస్సులు,లారీలుపొడవైనక్యూలలోనిలిచిపోయాయి. గంటల తరబడి ప్రయాణికులుతీవ్రఇబ్బందులుఎదర్కొన్నారు.సమాచారం అందినప్పటికీ సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరమైంది. హైవేపై ఇంత భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అత్యవసర సేవల వాహనాలుకూడాట్రాఫిక్‌లోనేఇరుక్కుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే చర్యలు తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలని స్థానికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News