PRINT TIME: April 10, 2026 12:53 AM
గంపలగూడెం మండల పరిషత్ కార్యాలయం ఏవో కమల విష్ణు అకాల మరణం
గంపలగూడెం మండల పరిషత్ కార్యాలయం ఏవో కమల విష్ణు అకాల మరణం
February 19, 2026 07:22 PM
129 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరిపాలన అధికారిగా పనిచేయుచున్న సిహెచ్ కమల విష్ణు గుండెపోటుతో ఈరోజు హైదరాబాదు హాస్పటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలం చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో కూడా ఏవో గా పని చేశారు ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి