గంధమల్ల చంద్రమ్మకు సర్పంచ్ విక్రమ్ ఘన నివాళి
గంధమల్ల చంద్రమ్మకు సర్పంచ్ విక్రమ్ ఘన నివాళి
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన గంధమల్ల చంద్రమ్మ మృతి పట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతదేహానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ, వారి దుఃఖంలో తాము భాగస్వాములమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్లు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, మందడి విధ్యాసాగర్ రెడ్డి, మంటి లింగస్వామి, మీర్ ఖాజా అలీ, చిన్నపాక శ్రీనివాస్, రాస వెంకటేష్, సింగణబోయిన సత్యనారాయణ, సింగణబోయిన జంగయ్య, మల్లం వెంకటేష్, గర్ధాస్ కరుణాకర్, గోళ్లేపల్లి యాదయ్య, మంటి బిక్షపతి, కంబాలపల్లి శ్రీశైలం, మేకల నరేందర్, బొల్ల నాగరాజు, బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ మధు, నీరుడు వెంకటేష్, నీరుడు నరేష్, కాటపల్లి నరేష్, కాటపల్లి మహేష్, కొంగరి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి