Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:46 AM

ఘనంగా కర్నే ప్రభాకర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కర్నే ప్రభాకర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కర్నే ప్రభాకర్ జన్మదిన వేడుకలు
20-07-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI


ఆందోల్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ

మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కృపాకటాక్షాలు అందాలని కోరుకున్నారు. అనంతరం చౌటుప్పల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ​బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దగోని ప్రసాద్ గౌడ్, తూర్పుంటి గణేష్, పల్చం శ్రీకాంత్ గౌడ్, చేవెళ్ళి సాయి, ఊదరి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా కర్నే ప్రభాకర్ జన్మదిన వేడుకలు

Article Image


ఆందోల్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ

మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కృపాకటాక్షాలు అందాలని కోరుకున్నారు. అనంతరం చౌటుప్పల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ​బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దగోని ప్రసాద్ గౌడ్, తూర్పుంటి గణేష్, పల్చం శ్రీకాంత్ గౌడ్, చేవెళ్ళి సాయి, ఊదరి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News