Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 09:57 PM

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు*

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు*

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు*
April 20, 2026 08:03 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా భువనగిరి పట్టణంలో రాయగిరి సహృదయ వృద్ధ అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులకు పండ్లు, కేకు పంపిణీ చేసి, వారికి ఆహారం అందించారు.

ఈ సందర్భంగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి సుధాకర్ రెడ్డి, భువనగిరి నియోజకవర్గం నాయకులు కనకరాజు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు యొక్క ముందు చూపు, టెక్నాలజీకి ప్రాధాన్యతనిచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి మార్గాన్ని ఏర్పరచారని కొనియాడారు.

తదుపరి, తెలుగుదేశం పార్టీ, నరేంద్ర మోడీ నేతృత్వంలోని యువనాయకత్వంతో పాటు, లోకేష్ బాబు నాయుడు నేతృత్వంలో తెలుగు రాష్ట్రాలకు మంచి భవిష్యత్తు రానుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మల్లికార్జున రెడ్డి, గంగసానిపల్లి మాజీ సర్పంచ్ భానూరు సోమయ్య, సిరికొండ సైదులు, కృష్ణమూర్తి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News