Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:10 PM

ఘనంగా శ్రీకూర లక్ష్మయ్య 3వ వర్ధంతి వేడుకలు

ఘనంగా శ్రీకూర లక్ష్మయ్య 3వ వర్ధంతి వేడుకలు

ఘనంగా శ్రీకూర లక్ష్మయ్య  3వ వర్ధంతి వేడుకలు
29-12-2025 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు,బ్రెడ్ పంపిణీ భువనగిరి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్వర్గీయ శ్రీకూర లక్ష్మయ్య 3వ వర్ధంతి సందర్భంగా నేడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్,ఖమ్మం కొత్తగూడెం జిల్లా సంవిధన్ అడ్వైజర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవే స్ చీస్తీ,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు డి.రాములు పాల్గొన్నారు.ముఖ్య నేతల ప్రసంగం - నిరుపమాన సేవలు: శ్రీకూర లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి,ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేశారని నేతలు కొనియాడారు. ఆదర్శప్రాయం భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్‌గా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గా ఆయన అందించిన సేవలు మరువలేనివని,ఆయన కృషి నేటి కాంగ్రెస్ యువతరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు.వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ సిటిజన్ శెట్టి బాలయ్య యాదవ్ పట్టీకారి సత్య నారాయణ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాడురి నరసింహ మాజీ కౌన్సిలర్లు కుక్కదువ్వు సోమయ్య,మాజీ చైర్మన్ పోతాం శెట్టి వెంకటేష్,కైరం కొండ వెంకటేష్,సలావుద్దీన్,కూర శివ కుమార్,కూర సిద్దు రాజషేకర్ షాది ఖానా చైర్మన్ ఎజాస్ బీసీ సంఘం నర్సింహా ఎండీ అఖిల్ డాకూరి ప్రకాష్ సిహెచ్ విశ్వేశ్వర రావు, ఎండీ హమీద్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని శ్రీకూర లక్ష్మయ్య కి ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

ఘనంగా శ్రీకూర లక్ష్మయ్య 3వ వర్ధంతి వేడుకలు

Article Image
- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు,బ్రెడ్ పంపిణీ భువనగిరి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్వర్గీయ శ్రీకూర లక్ష్మయ్య 3వ వర్ధంతి సందర్భంగా నేడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్,ఖమ్మం కొత్తగూడెం జిల్లా సంవిధన్ అడ్వైజర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవే స్ చీస్తీ,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు డి.రాములు పాల్గొన్నారు.ముఖ్య నేతల ప్రసంగం - నిరుపమాన సేవలు: శ్రీకూర లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి,ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేశారని నేతలు కొనియాడారు. ఆదర్శప్రాయం భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్‌గా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గా ఆయన అందించిన సేవలు మరువలేనివని,ఆయన కృషి నేటి కాంగ్రెస్ యువతరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు.వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ సిటిజన్ శెట్టి బాలయ్య యాదవ్ పట్టీకారి సత్య నారాయణ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాడురి నరసింహ మాజీ కౌన్సిలర్లు కుక్కదువ్వు సోమయ్య,మాజీ చైర్మన్ పోతాం శెట్టి వెంకటేష్,కైరం కొండ వెంకటేష్,సలావుద్దీన్,కూర శివ కుమార్,కూర సిద్దు రాజషేకర్ షాది ఖానా చైర్మన్ ఎజాస్ బీసీ సంఘం నర్సింహా ఎండీ అఖిల్ డాకూరి ప్రకాష్ సిహెచ్ విశ్వేశ్వర రావు, ఎండీ హమీద్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని శ్రీకూర లక్ష్మయ్య కి ఘనంగా నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News