Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 05:47 AM

గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు

గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు

గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు
April 20, 2026 08:29 PM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో “స్థానికం” దినపత్రికకు విశేష ఆదరణ లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా పత్రిక చేరడంతో స్థానిక వార్తలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

గ్రామానికి చెందిన కొండ శేఖర్ గౌడ్ బయట కూర్చొని పత్రికను ఆసక్తిగా చదువుతూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పత్రికలో ప్రచురితమవుతున్న ప్రాంతీయ వార్తలు, సమస్యలు, అభివృద్ధి అంశాలు ప్రజలకు దగ్గరగా ఉండటంతో గ్రామస్థులు దినపత్రికను ఆదరిస్తున్నారని స్థానికులు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో సమాచార విస్తరణకు “స్థానికం” దినపత్రిక వేదికగా మారుతూ, ప్రజలకు ఉపయోగకరమైన వార్తలను అందిస్తున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News