Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 09:33 AM

ఎక్సైజ్ కమిషనర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి....

ఎక్సైజ్ కమిషనర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి....

ఎక్సైజ్ కమిషనర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి....
April 13, 2026 07:58 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

సోమిరెడ్డిపై కమిషనర్ ప్రవర్తన అభ్యంతరకరం..... పెన్షనర్ల సంఘం ధ్వజం......

ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి పట్ల కమిషనర్ హరికిరణ్ ప్రవర్తించిన తీరును కోదాడ ప్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆదివారం కోదాడ పెన్షనర్స్ బిల్డింగ్ లో నిర్వహించిన సమావేశంలో అ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య మాట్లాడుతూ నిజాయితీగల అధికారిపై అసభ్య పదజాలం వాడటం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిషనర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వోద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, టీఎన్జీవో అధ్యక్షులు చిరంజీవి, కోదాడ యూనిట్ ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు,అసోసియేట్ అధ్యక్షులు వరకాల జానయ్య, కార్యవర్గ సభ్యులు బాలేమియా, కోటి కోటయ్య, తదితర పెన్షనర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News