Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:11 AM

ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.. పది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య

ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.. పది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య

ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.. పది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య
March 13, 2026 08:20 PM 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఆందోళన చెందకుండా ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య సూచించారు. పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు అని పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు శాతం వందకు వంద ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఇష్టపడి, ఏకాగ్రతతో పరీక్షలు రాసి తమ తల్లిదండ్రుల ఆశయాలను, ఉపాధ్యాయుల సంకల్పాన్ని నెరవేర్చాలని కోరారు.

ఈ సందర్భంగా నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News