Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:23 PM

విద్యుత్ అధికారులుమా సమస్యలను పరిష్కరించండి; మీటర్ రీడర్స్ వర్కర్లు డిమాండ్

విద్యుత్ అధికారులుమా సమస్యలను పరిష్కరించండి; మీటర్ రీడర్స్ వర్కర్లు డిమాండ్

విద్యుత్ అధికారులుమా సమస్యలను పరిష్కరించండి;  మీటర్ రీడర్స్ వర్కర్లు డిమాండ్
February 27, 2026 07:48 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల కేంద్రం పలు గ్రామాలలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ వర్కర్లు మా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తుంగతుర్తి ఏఈ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మీటర్ రీడర్స్ వర్కర్లు మాట్లాడుతూ... రోజురోజుకు బిల్లింగ్ తేదీలను కుదించడమే కాకుండాNPDCL పరిధి బిల్డింగు పూర్తి అయిన తర్వాత మిగతా పని దినాలు కల్పించడం జరుగుతుందని, అదే విధంగాSPDCL పరిధిలో కూడా NPDCL మాదిరీగానే పని కల్పించవలసిందిగా ఎన్నోసార్లు పై అధికారులకు వినతి పత్రం అందజేసి మా సమస్యలను పరిష్కరించాలని దృష్టికి తీసుకెళ్లాం ఇంతవరకు ఎలాంటి స్పందించలేదు. మా సమస్యలు ను పరిష్కరించి, న్యాయం చేసేంతవరకు బిల్లింగ్ పనులను చేయలేమని అన్నారు, కావున ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మీటర్ లీడర్స్ వర్కర్లు అనే బోయిన సంతోష్, ఇరుగు పుల్లయ్య ,షేక్ జిలాని, మల్లె పాక గణేష్, ధరావతు చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News