Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:10 AM

విద్యుత్ అధికారులుమా సమస్యలను పరిష్కరించండి; మీటర్ రీడర్స్ వర్కర్లు డిమాండ్

విద్యుత్ అధికారులుమా సమస్యలను పరిష్కరించండి; మీటర్ రీడర్స్ వర్కర్లు డిమాండ్

విద్యుత్ అధికారులుమా సమస్యలను పరిష్కరించండి;  మీటర్ రీడర్స్ వర్కర్లు డిమాండ్
27-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల కేంద్రం పలు గ్రామాలలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ వర్కర్లు మా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తుంగతుర్తి ఏఈ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మీటర్ రీడర్స్ వర్కర్లు మాట్లాడుతూ... రోజురోజుకు బిల్లింగ్ తేదీలను కుదించడమే కాకుండాNPDCL పరిధి బిల్డింగు పూర్తి అయిన తర్వాత మిగతా పని దినాలు కల్పించడం జరుగుతుందని, అదే విధంగాSPDCL పరిధిలో కూడా NPDCL మాదిరీగానే పని కల్పించవలసిందిగా ఎన్నోసార్లు పై అధికారులకు వినతి పత్రం అందజేసి మా సమస్యలను పరిష్కరించాలని దృష్టికి తీసుకెళ్లాం ఇంతవరకు ఎలాంటి స్పందించలేదు. మా సమస్యలు ను పరిష్కరించి, న్యాయం చేసేంతవరకు బిల్లింగ్ పనులను చేయలేమని అన్నారు, కావున ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మీటర్ లీడర్స్ వర్కర్లు అనే బోయిన సంతోష్, ఇరుగు పుల్లయ్య ,షేక్ జిలాని, మల్లె పాక గణేష్, ధరావతు చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యుత్ అధికారులుమా సమస్యలను పరిష్కరించండి; మీటర్ రీడర్స్ వర్కర్లు డిమాండ్

Article Image

తుంగతుర్తి మండల కేంద్రం పలు గ్రామాలలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ వర్కర్లు మా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తుంగతుర్తి ఏఈ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మీటర్ రీడర్స్ వర్కర్లు మాట్లాడుతూ... రోజురోజుకు బిల్లింగ్ తేదీలను కుదించడమే కాకుండాNPDCL పరిధి బిల్డింగు పూర్తి అయిన తర్వాత మిగతా పని దినాలు కల్పించడం జరుగుతుందని, అదే విధంగాSPDCL పరిధిలో కూడా NPDCL మాదిరీగానే పని కల్పించవలసిందిగా ఎన్నోసార్లు పై అధికారులకు వినతి పత్రం అందజేసి మా సమస్యలను పరిష్కరించాలని దృష్టికి తీసుకెళ్లాం ఇంతవరకు ఎలాంటి స్పందించలేదు. మా సమస్యలు ను పరిష్కరించి, న్యాయం చేసేంతవరకు బిల్లింగ్ పనులను చేయలేమని అన్నారు, కావున ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మీటర్ లీడర్స్ వర్కర్లు అనే బోయిన సంతోష్, ఇరుగు పుల్లయ్య ,షేక్ జిలాని, మల్లె పాక గణేష్, ధరావతు చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News