Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నీట్ పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: సీపీఐ(ఎం) తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 23, 2026 10:21 PM

విద్యార్థులు నిత్యం యోగా చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది ; ప్రధానో ఉపాధ్యాయులు మహేందర్

విద్యార్థులు నిత్యం యోగా చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది ; ప్రధానో ఉపాధ్యాయులు మహేందర్

విద్యార్థులు నిత్యం యోగా చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది ; ప్రధానో ఉపాధ్యాయులు మహేందర్
July 23, 2026 08:35 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;విద్యార్థులు నిత్యం యోగా చేస్తే ఏకాగ్రతతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది అని అతను ఉపాధ్యాయులు మహేందర్ తెలిపారు. గురువారం మండలంలోని గొట్టుపర్తి ప్రాథమిక పాఠశాలో విద్యార్థులకు యోగ పై అవగాహన, అభ్యాసాలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులు ఆసనాలు చేయడం వలన శరీర దృఢత్వంతో పాటు, అనారోగ్యానికి మనం దూరంగా ఉంటామని అన్నారు. యోగాతోనే మానసిక ఆరోగ్యం ఏర్పడుతుందని, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని,. యోగాతోనే శారీరక మానసిక ఆరోగ్యం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, స్వాతి, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News