Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 04:23 AM

విద్యార్థులు అధైర్య పడవద్దు: ఎస్ ఐ ప్రవీణ్ కుమార్

విద్యార్థులు అధైర్య పడవద్దు: ఎస్ ఐ ప్రవీణ్ కుమార్

విద్యార్థులు అధైర్య పడవద్దు: ఎస్ ఐ ప్రవీణ్ కుమార్
April 12, 2026 05:53 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, విద్యార్థులు అధైర్యపడవద్దని మునగాల ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన ఆయన, పరీక్షల్లో తప్పినవారు నిరాశ చెందకుండా, మరోసారి ప్రయత్నించే అవకాశం ఉందని భరోసా కల్పించారు. జీవితంలో వైఫల్యం ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలని, ఒకసారి కోల్పోయిన జీవితం తిరిగిరాదని ఆయన అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News