Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ..భువనగిరిలో అవగాహన కార్యక్రమాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 16, 2026 12:12 AM

విద్యార్థులు అధైర్య పడవద్దు: ఎస్ ఐ ప్రవీణ్ కుమార్

విద్యార్థులు అధైర్య పడవద్దు: ఎస్ ఐ ప్రవీణ్ కుమార్

విద్యార్థులు అధైర్య పడవద్దు: ఎస్ ఐ ప్రవీణ్ కుమార్
April 12, 2026 05:53 PM 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, విద్యార్థులు అధైర్యపడవద్దని మునగాల ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన ఆయన, పరీక్షల్లో తప్పినవారు నిరాశ చెందకుండా, మరోసారి ప్రయత్నించే అవకాశం ఉందని భరోసా కల్పించారు. జీవితంలో వైఫల్యం ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలని, ఒకసారి కోల్పోయిన జీవితం తిరిగిరాదని ఆయన అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News