PRINT TIME: April 12, 2026 07:49 PM
విద్యార్థులు అధైర్య పడవద్దు: ఎస్ ఐ ప్రవీణ్ కుమార్
విద్యార్థులు అధైర్య పడవద్దు: ఎస్ ఐ ప్రవీణ్ కుమార్
April 12, 2026 05:53 PM
19 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish HS
ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, విద్యార్థులు అధైర్యపడవద్దని మునగాల ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన ఆయన, పరీక్షల్లో తప్పినవారు నిరాశ చెందకుండా, మరోసారి ప్రయత్నించే అవకాశం ఉందని భరోసా కల్పించారు. జీవితంలో వైఫల్యం ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలని, ఒకసారి కోల్పోయిన జీవితం తిరిగిరాదని ఆయన అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి