Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 04:20 AM

ఎండాకాలం జర భద్రం.. ముదురుతున్న ఎండలు

ఎండాకాలం జర భద్రం.. ముదురుతున్న ఎండలు

ఎండాకాలం జర భద్రం.. ముదురుతున్న ఎండలు
April 13, 2026 08:43 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పొంచి ఉన్న వ్యాధులు


జాగ్రత్తలు పాటిస్తే మేలు


ఎండాకాలంలో ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జబ్బుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత రోజురోజుకు అధికంగా నమోదు అవుతోంది. ఇప్పుడే ఈ తీరుగా ఎండలు మండిపోతుంటే మరో రెండు నెలలు వేసవి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఆకస్మికంగా పెరిగే ఉష్ణొగ్రత వల్ల జ్వరాలు ప్రబలుతాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు చికెన్‌పాక్స్‌ వ్యాధి సోకుతుంది. కల్తీ నూనె, కలుషిత నీటి వల్ల పచ్చకామెర్లు, డయేరియా వ్యాపిస్తుంది. వేసవిలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తుల తీసుకోవడంతో వేసవిని సంతోషంగా సాగనంపొచ్చు. ఎండాకాలంలో వచ్చే వ్యాధులు, ఆరోగ్య సంరక్షణపై వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News