పొంచి ఉన్న వ్యాధులు
జాగ్రత్తలు పాటిస్తే మేలు
ఎండాకాలంలో ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జబ్బుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత రోజురోజుకు అధికంగా నమోదు అవుతోంది. ఇప్పుడే ఈ తీరుగా ఎండలు మండిపోతుంటే మరో రెండు నెలలు వేసవి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఆకస్మికంగా పెరిగే ఉష్ణొగ్రత వల్ల జ్వరాలు ప్రబలుతాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు చికెన్పాక్స్ వ్యాధి సోకుతుంది. కల్తీ నూనె, కలుషిత నీటి వల్ల పచ్చకామెర్లు, డయేరియా వ్యాపిస్తుంది. వేసవిలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తుల తీసుకోవడంతో వేసవిని సంతోషంగా సాగనంపొచ్చు. ఎండాకాలంలో వచ్చే వ్యాధులు, ఆరోగ్య సంరక్షణపై వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి