Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసానికి కరాటే ఉత్తమ మార్గం:ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 11:11 AM

దొర్వి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూణే భక్తుల సందడి.

దొర్వి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూణే భక్తుల సందడి.

దొర్వి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూణే భక్తుల సందడి.
January 19, 2026 08:39 AM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)

ప్రముఖ దేవాలయం దొర్వి లక్షనరసింహస్వామి ఆలయంలో మధ్యప్రదేశ్ కు చెందిన పూణే భక్తులు సందడి చేశారు. ఆదివారం రుద్రవరం సమీపంలో వెలిసిన దొర్వి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దాదాపు 400 మంది పైగా ఇస్కాన్ భక్తులు నరసింహ స్వామిని దర్శించుకుని ఘనంగా పూజలు నిర్వహించారు. దొర్వి లక్ష్మీ నరసింహస్వామి పురాతన ఆలయాన్ని పునర్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఆలయాన్ని ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు సందర్శించుకుంటున్నారు. నిత్యం నీరు ప్రవహించే కోనేరు, అనేక రూపాలలో లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు జలపాతాలతో దొర్వి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులకు కనువిందు చేస్తుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News