తుర్కపల్లి:మండల ప్రతినిధి
దూడలపై పులి దాడి ఒక దూడను చంపి ఎత్తుకెళ్లిన పులి,అని తెలిపిన స్థానికులు,పోలీసులు.శనివారం రాత్రి తుర్కపల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామంలో గ్రామ శివారు..అటు బేగంపేట శివారు దగ్గర ఆవు దూడలపై దాడిచేసి ఒక దూడను చంపి ఎత్తుకెళ్లిందని,మరొక (తాడుతో కట్టేసిన)దూడను మెడ వద్ద కొరికి గాయపరచడంతో అదికూడా చనిపోయిందని తుర్కపల్లి పోలీసులు, స్థానికులు తెలుపుతున్నారు.ఫారెస్ట్ &సంబంధించిన అధికారులు ఘటన స్థలానికి చేరుకొని ఎంక్వైరీ చేస్తున్నారు...ఇది ఇప్పటివరకు పోలీసులు&స్థానికులు తెలిపిన సమాచారం
ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి