Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:54 AM

చిట్యాల ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంపు 220 మందికి వైద్య సేవలు

చిట్యాల ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంపు 220 మందికి వైద్య సేవలు

చిట్యాల ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంపు 220 మందికి వైద్య సేవలు
07-03-2026 197 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించారు.ఈ హెల్త్ క్యాంపులో జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ (స్త్రీల వ్యాధి నిపుణులు), ఆర్థోపెడిషియన్ (ఎముకల వైద్య నిపుణులు), పీడియాట్రీషియన్ (పిల్లల వైద్య నిపుణులు), ఆఫ్తాల్మాలజిస్ట్ (కంటి వైద్య నిపుణులు), డెంటిస్ట్ (పళ్ల వైద్య నిపుణులు) సేవలు అందించారు. సుమారు 220 మందికి పైగా రోగులను పరీక్షించి అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.కార్యక్రమంలో పీహెచ్సీ బృందం వైద్యులు డాక్టర్ ఈసం వెంకటేశం, డాక్టర్ సత్యనరేష్, సిహెచ్ఓ నర్సింగ్ రావు, పీహెచ్ఎన్ కమల కుమారి, సూపర్వైజర్లుసత్యనారాయణ,వెంకటరమణమ్మ, ఎల్‌టితో పాటు స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంపు 220 మందికి వైద్య సేవలు

Article Image

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించారు.ఈ హెల్త్ క్యాంపులో జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ (స్త్రీల వ్యాధి నిపుణులు), ఆర్థోపెడిషియన్ (ఎముకల వైద్య నిపుణులు), పీడియాట్రీషియన్ (పిల్లల వైద్య నిపుణులు), ఆఫ్తాల్మాలజిస్ట్ (కంటి వైద్య నిపుణులు), డెంటిస్ట్ (పళ్ల వైద్య నిపుణులు) సేవలు అందించారు. సుమారు 220 మందికి పైగా రోగులను పరీక్షించి అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.కార్యక్రమంలో పీహెచ్సీ బృందం వైద్యులు డాక్టర్ ఈసం వెంకటేశం, డాక్టర్ సత్యనరేష్, సిహెచ్ఓ నర్సింగ్ రావు, పీహెచ్ఎన్ కమల కుమారి, సూపర్వైజర్లుసత్యనారాయణ,వెంకటరమణమ్మ, ఎల్‌టితో పాటు స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News